|
|
by Suryaa Desk | Fri, Nov 21, 2025, 10:55 AM
ఒకప్పుడు 500కి పైగా సీట్లు ఉన్న సింగిల్ థియేటర్ల స్థానంలో, 150–250 సీట్లతో ఎక్కువ స్క్రీన్లు కలిగిన మల్టీప్లెక్స్ లు వచ్చాయి. కరోనా తర్వాత పీవీఆర్ – ఐనాక్స్ విలీనంతో ఈ రంగంలో పీవీఆర్ ఆధిపత్యం పెరిగింది. అయితే ఇప్పుడు మల్టీప్లెక్స్ లు మూతపడుతున్నాయి. 2024లో దాదాపు 100 స్క్రీన్లు మూతపడ్డాయి. ఇదిలా ఉండగా, పీవీఆర్ ఈ ఏడాది దక్షిణాదిలో ఎక్కువగా 100 కొత్త స్క్రీన్లు ఏర్పాటు చేయాలని, చిన్న పట్టణాల్లో రూ.150–200 టికెట్ ధరలతో మల్టీప్లెక్స్ లు ప్రారంభించాలని యోచిస్తోంది.
Latest News