|
|
by Suryaa Desk | Wed, Jul 30, 2025, 04:43 PM
బాలీవుడ్ నటీనటులు సిద్ధార్థ్ మల్హోత్రా మరియు జాన్వీ కపూర్ ఒక సంతోషకరమైన కామెడీ ఎంటర్టైనర్ 'పరమ సుందరి' లో నటిస్తున్నారు. తుషార్ జలోటా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదల కోసం సన్నద్ధమవుతోంది. ఈ రొమాంటిక్ కామెడీ మొదట్లో జూలై 25, 2025న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. కొన్ని కారణాల వాళ్ళ ఈ సినిమా విడుదల వాయిదా పడింది. మేకర్స్ ఇప్పుడు కొత్త విడుదల తేదీని ధృవీకరించారు. ఈ చిత్రం ఆగస్టు 29, 2025న స్క్రీన్లను తాకనుంది. ఈ ప్రకటనతో పాటు, వారు ఈ చిత్రం యొక్క మొదటి పాట పరదేశియ అనే టైటిల్ తో విడుదల చేసారు. సోను నిగమ్ మరియు కృష్ణకలి పాడిన మనోహరమైన ట్రాక్ కి సచిన్ - జిగర్ కంపోస్ చేసారు. ఈ చిత్రానికి మాడాక్ ఫిల్మ్స్ బ్యానర్ కింద దినేష్ విజయన్ నిర్మించారు.
Latest News