|
|
by Suryaa Desk | Wed, Jul 23, 2025, 03:31 PM
సినీ నటుడు రానాకు బెట్టింగ్ య్యాప్ కేసులో విచారణకు హాజరుకావాలని ఈడీ రెండు రోజుల ముందు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే షూటింగ్లో బిజీగా ఉండటం వల్ల తాను విచారణకు హాజరుకాలేనని రానా తెలిపారు. ఈ క్రమంలో బుధవారంతో గడువు ముగియడంతో మరోసారి ఈడీ రానాకు సమన్లు జారీచేసింది. ఆగస్టు 11న హాజరు కావాలంటూ అందులో పేర్కొంది. ఇక అలాగే విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రకాశ్ రాజ్కు కూడా ఈడీ సమన్లు జారీ చేసిన సంగతి విధితమే.
Latest News