జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఆటోను ఢీకొట్టిన గుర్తుతెలియని కారు
Thu, Jan 29, 2026, 08:18 PM
|
|
by Suryaa Desk | Sat, Jan 31, 2026, 02:59 PM
నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలోని కేతేపల్లిలో దారుణం జరిగింది. ప్రియుడి భార్యపై ఓ మహిళ పెట్రోల్ పోసి తగలబెట్టింది. నగేష్ అనే వ్యక్తికి సుజాత అనే మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలోనే గొడవల కారణంగా సుజాత నగేష్ భార్య పై పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఈ ఘటనలో సదరు మహిళ అక్కడిక్కడే మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.