గంజాయి ముఠా కారుతో ఢీకొట్టిన ఎక్సైజ్ కానిస్టేబుల్ ఆరోగ్య పరిస్థితి విషమం
Tue, Jan 27, 2026, 03:17 PM
|
|
by Suryaa Desk | Thu, Jan 29, 2026, 10:39 AM
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో గత పది రోజులుగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న పెద్దపులి బుధవారం అర్ధరాత్రి తిరుమలాపూర్ గ్రామం మీదుగా వెళ్లింది. గురువారం ఉదయం గ్రామస్తులు పులి అడుగులను గుర్తించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్ అధికారులు పులి అడుగులను పరిశీలించి అవి పెద్దపులివేనని నిర్ధారించారు. దీంతో అధికారులు తిరుమలాపూర్ అటవీ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించారు. పులి తిరుమలాపూర్ అడవి నుంచి శ్రీనివాసపురం అడవి వైపు వెళ్లిందని అధికారులు భావిస్తున్నారు.