గంజాయి ముఠా కారుతో ఢీకొట్టిన ఎక్సైజ్ కానిస్టేబుల్ ఆరోగ్య పరిస్థితి విషమం
Tue, Jan 27, 2026, 03:17 PM
|
|
by Suryaa Desk | Tue, Jan 27, 2026, 03:07 PM
TG: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్నంపల్లి వద్ద కాకతీయ కాలువలో ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మూడు రోజుల క్రితం వేర్వేరు చోట్ల కాలువలో గల్లంతైన ఈ యువకుల మృతదేహాలు నేడు కాలువలో తేలాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.