గంజాయి ముఠా కారుతో ఢీకొట్టిన ఎక్సైజ్ కానిస్టేబుల్ ఆరోగ్య పరిస్థితి విషమం
Tue, Jan 27, 2026, 03:17 PM
|
|
by Suryaa Desk | Mon, Jan 26, 2026, 10:02 AM
ఇటీవల జరిగిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) ఫలితాల్లో నార్మలైజేషన్ ప్రక్రియ ఉండదని తెలంగాణ విద్యాశాఖ వర్గాలు స్పష్టం చేశాయి. ఆన్లైన్ పరీక్షలు కావడంతో నార్మలైజేషన్ ఉంటుందన్న ప్రచారం జరిగినా, అధికారులు తాజా నిర్ణయంతో ఆ గందరగోళానికి తెరదించారు. జిల్లాకు ఒకే సెషన్ చొప్పున పరీక్ష నిర్వహించడంతో నార్మలైజేషన్ అవసరం లేదని, కొత్తగా ఈ విధానాన్ని తెస్తే న్యాయపరమైన చిక్కులు వస్తాయని భావిస్తున్నారు. దాదాపు ప్రతి జిల్లా అభ్యర్థులకు ఒకే సెషన్లో పరీక్ష నిర్వహించారు. ఈ నెల 30న టెట్ ప్రిలిమినరీ 'కీ'ని విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.