గంజాయి ముఠా కారుతో ఢీకొట్టిన ఎక్సైజ్ కానిస్టేబుల్ ఆరోగ్య పరిస్థితి విషమం
Tue, Jan 27, 2026, 03:17 PM
|
|
by Suryaa Desk | Sat, Jan 24, 2026, 03:13 PM
రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్, సింగరేణి సంస్థను బీఆర్ఎస్ ప్రభుత్వమే అధోగతి పాలు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం గోదావరిఖనిలో మీడియాతో మాట్లాడుతూ, 2014 నుండి సింగరేణిని దోచుకున్నది ఎవరో ఎంక్వైరీ కమిషన్ వేసి తేల్చుకుందామని సవాల్ చేశారు. కాంగ్రెస్ అభివృద్ధిని చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని, తెలంగాణలో బీఆర్ఎస్ పతనం మొదలైందని, ప్రజలు వారి ప్రచారాన్ని నమ్మరని ఆయన అన్నారు.