గంజాయి ముఠా కారుతో ఢీకొట్టిన ఎక్సైజ్ కానిస్టేబుల్ ఆరోగ్య పరిస్థితి విషమం
Tue, Jan 27, 2026, 03:17 PM
|
|
by Suryaa Desk | Mon, Jan 26, 2026, 06:05 PM
వనపర్తి పట్టణంలోని సీపీఐ కార్యాలయం వద్ద జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం జరిగింది. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యురాలు, మాజీ సర్పంచ్ కళావతమ్మ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ, భారతదేశం భిన్న మతాలు, సంస్కృతులకు నిలయమని, దేశ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన రాజ్యాంగాన్ని గౌరవించాలని, కాపాడుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోపాలకృష్ణ, పృథ్వినాదం, జయమ్మ, శిరీష, చిన్న కుర్మయ్య, వంశీ, రూప మహారాజ్ తదితరులు పాల్గొన్నారు.