|
|
by Suryaa Desk | Tue, Feb 03, 2026, 01:00 PM
జిన్నారం మున్సిపాలిటీ పరిధిలోని నల్తూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ మాజీ వార్డ్ సభ్యులు కవేలి పద్మారావు, యట మల్లయ్య, నాయకులు వడ్ల నాగభూషణం, కవేలి నాగభూషణం, జానకంపేట అనిల్, కవేలి పోచయ్య, డప్పు రామెష్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా *పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి శ్రీ కాట శ్రీనివాస్ గౌడ్ గారు పార్టీలో చేరిన నాయకులకు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి, సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.