మరోసారి నోరుపారేసుకున్న రాజేంద్ర ప్రసాద్, క్షమాపణలు చెప్పాలంటున్న విశాల్
Thu, Mar 12, 2026, 01:14 PM
|
|
by Suryaa Desk | Mon, Mar 09, 2026, 11:27 AM
చిత్ర పరిశ్రమలో కథల ఎంపిక కంటే బాక్సాఫీస్ వద్ద హిట్టయిన పాత ఫార్ములానే అనుసరిస్తున్నారని నటి అనన్య పాండే అభిప్రాయపడ్డారు. కరీనా కపూర్ ఖాన్తో ముఖాముఖిలో మాట్లాడుతూ, ఒక సినిమా విజయం సాధిస్తే, అదే తరహా కథలతో సినిమాలు తీయడం సృజనాత్మకతను దెబ్బతీస్తుందని, ప్రేక్షకులు విసిగిపోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బాలీవుడ్లోని కాపీ సంస్కృతిపై ఆమె విమర్శలు చర్చనీయాంశమయ్యాయి. కళ్యాణి ప్రియదర్శన్ నటించిన `లోకా చాప్టర్ 1: చంద్ర` వంటి కొత్త పంథా సినిమాల అవసరాన్ని ఆమె నొక్కి చెప్పారు. రేవతి, సుహాసిని, నయనతార వంటి నటీమణుల బాటలో నేటి తరం నటీమణులు కూడా కొత్త జానర్లను అన్వేషించాలని ఆమె కోరారు.
Latest News