మరోసారి నోరుపారేసుకున్న రాజేంద్ర ప్రసాద్, క్షమాపణలు చెప్పాలంటున్న విశాల్
Thu, Mar 12, 2026, 01:14 PM
|
|
by Suryaa Desk | Fri, Mar 13, 2026, 11:08 AM
భారతీయ సినీ చరిత్రలో నర్సు పాత్రలకు వహీదా రెహ్మాన్, ఐశ్వర్య రాయ్, కరీనా కపూర్ వంటి నటీమణులు ప్రాణం పోశారు. అయితే, కొంతకాలంగా ఈ తరహా పాత్రలు తెరపై కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ 'భారత భాగ్య విధాత' అనే సినిమాలో నర్సు పాత్రలో కనిపించనున్నారు. 26/11 ముంబై దాడుల నేపథ్యంలో, ఒక ఆసుపత్రిలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది.
Latest News