వైరాలో ఘోర రోడ్డు ప్రమాదం: వ్యాన్ ఢీకొని వృద్ధుడైన పశువుల కాపరి దుర్మరణం
Tue, Feb 03, 2026, 06:34 PM
|
|
by Suryaa Desk | Fri, Jan 23, 2026, 11:10 AM
ఈ నెల 25న జరగనున్న 16వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని, జిల్లాలో అన్ని శాఖల సమన్వయంతో, ప్రజల భాగస్వామ్యంతో ఘనంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ నగేశ్ ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయంలో ఓటర్ అవగాహన ర్యాలీపై అధికారులతో సమీక్షించిన ఆయన, 'నా భారత్ – నా ఓటు' అనే నినాదంతో అర్హత గల ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునేలా వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతన్యపరచాలని సూచించారు.