''ఆంధ్ర కింగ్ తాలూకా'' ఫస్ట్ సింగల్ కి గాత్రాన్ని అందించిన స్టార్ సింగర్
Tue, Jul 15, 2025, 02:34 PM
![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jun 25, 2025, 09:11 PM
మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన 'కన్నప్ప' సినిమా ఎల్లుండి ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధరలు రూ.50 వరకు (జీఎస్టీ అదనం) పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ పెంపు సింగిల్ స్క్రీన్లతో పాటు మల్టీప్లెక్సులకు కూడా వర్తించనుంది. సినిమా విడుదల తేదీ నుండి 10 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు అమల్లో ఉండనున్నాయి.
Latest News