|
|
by Suryaa Desk | Thu, Jun 19, 2025, 08:26 PM
ప్రముఖ ఓటీటీ వేదిక జీ5 నుంచి 'రెక్కీ' వంటి విజయవంతమైన సిరీస్ తరువాత మరో సరికొత్త థ్రిల్లర్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది. 'విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్' పేరుతో వస్తున్న ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ను నేడు (జూన్ 19) విడుదల చేశారు. కృష్ణ పోలూరు దర్శకత్వం వహించిన ఈ సిరీస్లో అభిజ్ఞా వూతలూరు, చరణ్ లక్కరాజు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సిరీస్ జూన్ 27 నుంచి జీ5లో ప్రసారం కానుంది.
Latest News