|
|
by Suryaa Desk | Sun, Dec 14, 2025, 04:20 PM
నటుడు శివాజీ సినిమా టికెట్ ధరలపై కీలక వ్యాఖ్యలు చేశారు. సామాన్యుడికి టికెట్ ధరలు అందుబాటులో ఉండాలన్నారు. మల్టీప్లెక్స్లో కాఫీ రూ.350కి అమ్ముతున్నారని, ఈ రేట్లు చూసి ప్రేక్షకులు భయపడుతున్నారన్నారు. ఇది నిర్మాతల సమస్య కాదు, ప్రభుత్వమే బాధ్యత తీసుకుని ధరలను నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. కోర్టులు కూడా ఇదే చెబుతున్నాయని శివాజీ పేర్కొన్నారు.
Latest News