|
|
by Suryaa Desk | Tue, Jun 17, 2025, 06:01 PM
కోలీవుడ్ నటుడు శింబు తన తదుపరి చిత్రాన్ని వెట్రీ మరాన్ దర్శకత్వంలో చేస్తున్నట్లు సమాచారం. ఇది సింబు యొక్క 49వ చిత్రంగా ఉంటుంది. ఈ చిత్రం ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన వాడా చెన్నైకి సీక్వెల్ అని ఫిలిం సర్కిల్ లో లేటెస్ట్ టాక్. ఇది నార్త్ చెన్నై బ్యాక్డ్రాప్ ఆధారంగా గ్యాంగ్స్టర్ డ్రామా అవుతుంది మరియు ఈ సినిమా జూలై నెలలో సెట్లకు వెళ్తుంది. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా యొక్క ప్రోమో షూట్ ని మేకర్స్ ప్రారంభించినట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
Latest News