![]() |
![]() |
by Suryaa Desk | Sun, Jun 08, 2025, 08:14 PM
నటి రేణు దేశాయ్ ఇటీవల తన ఇన్స్టా స్టోరీలో థామస్ ఫైన్ వ్యాఖ్యను షేర్ చేసింది. ‘‘నిజాయితీగా ఉండాలంటే కొంతమందిని నొప్పించాల్సిన అవసరం ఉంటుంది. ఎవరినైనా నొప్పించేందుకు భయపడేవాడు నిజాయితీగా ఉండలేడు’’ అంటూ ఆమె పేర్కొంది. పవన్ కల్యాణ్ మాజీ భార్య అయిన రేణు దేశాయ్ పోస్ట్ చేసిన ఈ సందేశం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు.
Latest News