![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 07, 2025, 02:12 PM
కొత్త ల టాపిక్ వచ్చిన్ ప్రతిసారీ క్రేజ్ ఉన్న హీరోయిన్లను గురించి మాట్లాడుకోవడం అలవాటు. ఇప్పుడు మమిత బైజు గురించి కూడా కోలీవుడ్లో అలాంటి టాపిక్కే నడుస్తోంది.ఫోర్త్ కమింగ్ స్టార్ హీరోల ల్లో నాయికగా మమిత పేరే స్ట్రాంగ్గా వినిపిస్తోంది.ప్రేమలు తో పాపులారిటీ సంపాదించుకున్నారు మమిత బైజు. తెలుగులో వరుస లతో హల్చల్ చేసే అవకాశాలు చాలానే ఉన్నాయనే టాక్ అప్పట్లో బాగా నడిచింది. బట్, సర్ప్రైజింగ్గా ఆమె కోలీవుడ్కే పరిమితమయ్యారు. ప్రస్తుతం విజయ్తో జననాయగన్ చేస్తున్నారు మమిత.ఇటు తెలుగు ప్రొడక్షన్ హౌస్కి కూడా సైన్ చేశారు ఈ బ్యూటీ. ప్రదీప్ రంగనాథన్ నెక్స్ట్ లో నాయికగా నటిస్తున్నారు మమిత బైజు. ఈ ఓపెనింగ్ ఆ మధ్య జరిగింది.నెక్స్ట్ సూర్య లోనూ హీరోయిన్గా నటిస్తున్నారు మమిత. పళని మురుగన్ ఆలయాన్ని దర్శించి పనులు మొదలుపెట్టేసింది టీమ్. సూర్య పక్కన ప్రేమలు బ్యూటీని ఎప్పుడెప్పుడు చూస్తామా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.వీటన్నిటికీ తోడు ధనుష్తోనూ త్వరలో మమిత జోడీ కట్టనున్నారనే టాక్ స్ప్రెడ్ అవుతోంది. ఇప్పుడు వినిపిస్తున్న ఈ ప్రాజెక్టులన్నీ థియేటర్లకు వచ్చి సక్సెస్ అయితే, నెక్స్ట్ నెంబర్ వన్ హీరోయిన్ రేసుకి మమిత టఫ్ పోటీ ఇవ్వడానికి రెడీగా ఉన్నట్టే మరి.