సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Tue, Sep 02, 2025, 05:02 PM
2005 కామెడీ హిట్ చిత్రం నో ఎంట్రీకి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీక్వెల్ 'నో ఎంట్రీ 2' టైటిల్ తో ఇటీవలే ప్రకటించంబడింది. ఈ చిత్రంలో వరుణ్ ధావన్, అర్జున్ కపూర్ మరియు దిల్జిత్ దోసాంజ్ ప్రధాన కథ నాయకులుగా నటించనున్నారు. తాజాగా ఇప్పుడు ఈ చిత్రంలో నటిస్తున్న దిల్జిత్ దోసాంజ్ షెడ్యూల్ కాన్ఫ్లిక్ట్ కారణంగా ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు సమాచారం. మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఈ చిత్రంలో మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. బోనీ కపూర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలని మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
Latest News