|
|
by Suryaa Desk | Sun, Jul 06, 2025, 02:18 PM
పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ బుబ్చిబాబు దర్శకత్వంలో పెద్ది చిత్రంలో నటిస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా వస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది.ఈ తోపాటు డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మరో చేయనున్నారు.రంగస్థలం తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న వీరిద్దరి కాంబో.. ఇప్పుడు మరోసారి రిపీట్ కావడంతో ఈ కొత్త ప్రాజెక్ట్ పై మరింత అంచనాలు పెంచేశాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి మరో క్రేజీ న్యూస్ వినిపిస్తుంది. ఈ లో కన్నడ భామ కథానాయికగా ఎంపిక చేసినట్లు సమాచారం.ఆ హీరోయిన్ మరెవరో కాదు..రుక్మిణి వసంత్. సప్త సాగరాలు దాటి తో దక్షిణాదిలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ తర్వాత రుక్మిణి వసంత్ కు తెలుగులో వరుస అవకాశాలు సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న లు నటిస్తుంది.
డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించనున్న ప్రాజెక్టులో రుక్మిణి వసంత్ ను ఎంపిక చేసినట్లుసమాచారం. అయితే ఇందులో ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. చరణ్ పెద్ది తర్వాత చేయబోయే ఈ ప్రాజెక్టు పై ఇప్పటికే అంచనాలు బాగున్నాయి.సప్త సాగరాలు దాటి తర్వాత రుక్మిణి వసంత్ కు తెలుగులో మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ మూవీతో అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం తారక్ సరసన నటిస్తున్న రుక్మిణి.. ఇప్పుడు చరణ్, సుకుమార్ కాంబోలో రాబోతున్న ప్రాజెక్టులో ఈ ముద్దుగుమ్మ నటించనున్నట్లు సమాచారం.
Latest News