సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Sun, May 25, 2025, 12:01 PM
ఏపీ డిప్యూటీ సీఎం, స్టార్ హీరో పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమాను కొందరు టార్గెట్ చేశారని సినీ నిర్మాత నట్టి కుమార్ ఆరోపించారు. పవన్ సినిమాను దెబ్బ తీయాలని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అల్లు అరవింద్, దగ్గుబాటి సురేశ్ బాబు కలిసి కుట్ర చేశారని ఓ న్యూస్ ఛానెల్ డిబేట్లో చెప్పారు. థియేటర్లు బంద్ చేయాలనే కుట్రలో వైసీపీ హస్తం కూడా ఉందన్నారు. భీమ్లా నాయక్ సినిమా విడుదల సమయంలోనూ కుట్ర జరిగిందన్నారు.
Latest News