|
|
by Suryaa Desk | Tue, Aug 19, 2025, 07:44 PM
నటి ఐశ్వర్యారాయ్ సోషల్ మీడియా వినియోగంపై ఆందోళన వ్యక్తం చేశారు. లైక్స్, కామెంట్స్ మన విలువను నిర్ణయించవు, నిజమైన అందం మనలోనే ఉంటుందని అన్నారు. సోషల్ మీడియాకు, సామాజిక ఒత్తిడికి మధ్య పెద్ద తేడా లేదు. తల్లిగా ఇది తనకు ఆందోళన కలిగిస్తోందని, ఆత్మగౌరవం కోసం సోషల్ మీడియాలో వెతకొద్దని సూచించారు. ఆమె మాటలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
Latest News