సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Wed, Aug 06, 2025, 11:43 AM
బెట్టింగ్ యాప్ కేసులో నేడు (ఆగస్టు 6) విజయ్ దేవరకొండ ఈడీ ఎదుట హాజరుకానున్నారు. ఇప్పటికే ఈ కేసులో నటుడు ప్రకాష్ రాజ్ని ఈడీ అధికారులు విచారించారు. ఇకపై ఇలాంటి యాప్స్ ప్రమోట్ చేయనని ప్రకాష్ రాజ్ ప్రకటించారు. విజయ్ దేవరకొండతో పాటు రానా ఆగస్టు 11న, మంచు లక్ష్మి 13న విచారణకు రావాలని నోటీసులు జారీ అయ్యాయి. మనీ లాండరింగ్ కోణంలో కమిషన్లు, పారితోషికాలపై ఈడీ విజయ్ను ప్రశ్నించనుంది.
Latest News