|
|
by Suryaa Desk | Wed, Sep 03, 2025, 07:57 PM
ఎ.హర్షా దర్శకత్వంలో బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ ఒక చిత్రాన్ని ప్రాకటించిన సంగతి అందరికి తెలిసిందే. 'భాగీ 4' అనే టైటిల్ తో రానున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కి భారీ స్పందన లభించింది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ఆడియో జ్యుక్ బాక్స్ ని విడుదల చేసినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసి అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రం సెప్టెంబర్ 5న విడుదల కానుంది. ఈ చిత్రంలో సంజయ్ దత్, సోనమ్ బజ్వా కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాని సాజిద్ నదియాడ్వాలా నిర్మిస్తున్నారు.
Latest News