|
|
by Suryaa Desk | Wed, Aug 20, 2025, 08:19 PM
శ్రీజన్ అటాడా దర్శకత్వంలో గీత సైని మరియు శ్రీ చరణ్ ప్రధాన పాత్రలలో 'కన్యా కుమారి' అనే టైటిల్ తో కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ మరియు ఫస్ట్ సింగల్ కి భారీ స్పందన లభించింది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ట్రైలర్ ని విడుదల చేసారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రం విడుదల ఆగస్టు 27న విడుదల కానుంది. ఈ చిత్రానికి రవి నిదామార్తి సౌండ్ట్రాక్ను అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని రాడికల్ పిక్చర్స్ బ్యానర్పై నిర్మిస్తున్నారు. ప్రముఖ నటి మధు షాలిని ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
Latest News