|
|
by Suryaa Desk | Sat, Oct 18, 2025, 03:25 PM
ముంజ్యా ఫేమ్ ఆదిత్య సర్పోట్దార్ దర్శకత్వం వహించిన 'థామా' అక్టోబర్ 21, 2025న విడుదల కానుంది. ఆయుష్మాన్ ఖుర్రానా, పరేష్ రావల్ మరియు నవాజుద్దీన్ సిద్దికి, రష్మికా ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్ ప్రదర్శిస్తోంది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క బుకింగ్స్ ఓపెన్ అయ్యినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లేని నైరెన్ భట్, అరుణ్ ఫ్యులారేరా మరియు సురేష్ మాథ్యూ రాశారు. ఈ ప్రాజెక్టును మాడాక్ ఫిల్మ్స్ మరియు జియో స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Latest News