సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Tue, Sep 23, 2025, 08:00 PM
బాలీవుడ్ నటీనటులు జాన్వి కపూర్ మరియు సిద్ధార్థ్ మల్హోత్రా యొక్క తాజా విడుదల 'పరమ్ సుందారి' ఇటీవలే మంచి హైప్ మధ్య విడుదల అయ్యింది. ఈ సినిమా మిశ్రమ సమీక్షలని అందుకుంటుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా విడుదలైన 21 రోజులలో వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 89 కోట్ల గ్రాస్ ని వాసులు చేసినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. తుషార్ జలోటా దర్శకత్వం వహించిన సచిన్ - జిగర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి మాడాక్ ఫిల్మ్స్ బ్యానర్ కింద దినేష్ విజయన్ నిర్మించారు.
Latest News