|
|
by Suryaa Desk | Sat, Aug 02, 2025, 08:12 PM
తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్ అమలుపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వ ఆర్డినెన్స్ ఆఫ్లైన్ మోడ్లోకి వెళ్లింది. ఈ ఫైల్పై గవర్నర్ జిష్ణుదేవ్వర్మ కేంద్ర హోంశాఖ సలహా కోరగా ఢిల్లీ నుంచి ఇంకా సమాధానం రాలేదు. అటు రిజర్వేషన్లు 50% దాటకూడదని తెలిసి కూడా కాంగ్రెస్ ఈ బిల్లు తీసుకొచ్చిందని బీజేపీ ఆరోపిస్తోంది. దీంతో రిజర్వేషన్లు అమలు చేశాకే స్థానిక ఎన్నికలకు వెళ్తామనే కాంగ్రెస్ ఆలోచన అమలు కాదని స్పష్టమవుతోంది.