ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Tue, Dec 16, 2025, 02:05 PM
కొత్తూరు మండలంలోని ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగి నడిపిన కారు పెంజర్ల రోడ్డులో అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. అదృష్టవశాత్తూ, ఎవరికీ గాయాలు కాలేదు. నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ఉద్యోగి మంగళవారం తెలిపారు. కారు పూర్తిగా రోడ్డు పక్కకు వెళ్లినప్పటికీ, వెళ్తున్న ప్రయాణికులు వెంటనే స్పందించి సహాయం అందించారు. బోలోరో వాహన సహాయంతో కారును తిరిగి రోడ్డు పైకి తీశారు.