ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Wed, Dec 17, 2025, 11:51 AM
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ముగియడంతో, పరిషత్ (MPTC, జడ్పీ) ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం, ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. అధికారులు ఈ ఫైల్ను సీఎంకు పంపారు. రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపాదించారు. పంచాయతీ ఎన్నికల తరహాలోనే రిజర్వేషన్లు ఖరారు చేశారు. సీఎం ఆమోదం లభిస్తే, ఈ నెల 25లోపు షెడ్యూల్ విడుదల చేసి, జనవరిలో ఎన్నికలు పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం.