ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Wed, Dec 17, 2025, 02:03 PM
TG: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఓటేసేందుకు మాజీ సైనికుడు మల్లయ్య సైకిల్పై 148 కి.మీ ప్రయాణం చేశారు. హైదరాబాద్ నుంచి తెల్లవారుజామున 4:20 నిమిషాలకు BHEL నుంచి బయలుదేరి 10 గంటలకు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం మనూర్ చేరుకుని ఓటు హక్కు వినియోగించుకున్నారు. సైకిల్పై వచ్చి ఓటు వేయడంతో గ్రామస్థులు ఆయనను ప్రశంసించారు.