ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Wed, Dec 17, 2025, 01:55 PM
వికారాబాద్ జిల్లా పరిగి మండలం మాదారం గ్రామంలో బుధవారం జరిగిన ఎన్నికల పోలింగ్ కేంద్రంలో ఘర్షణ చోటుచేసుకుంది. ఓ వర్గం ఏజెంట్ ఓటర్లను తమకు మద్దతు ఇవ్వాలని కోరగా, మరో వర్గం ఏజెంట్ దీనిని బయటపెట్టడంతో సర్పంచ్ అభ్యర్థులు చిలకమర్రి వెంకటయ్య, బోయిని రాములు మధ్య వివాదం చెలరేగింది. ఈ ఘర్షణలో సర్పంచ్ అభ్యర్థి బోయిని రాములు గాయపడ్డారు. మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. కాంగ్రెస్ వర్గీయుడు సాయిరాం కూడా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.