సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Mon, Aug 11, 2025, 01:08 PM
సినీనటుడు దగ్గుబాటి రానా ఈడీ విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఈడీ నోటీసులు జారీ చేసింది. దీంతో సోమవారం విచారణ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. బెట్టింగ్ యాప్స్ కు సంబంధించిన లావాదేవీలపై ED ప్రశ్నించనుంది.ఇప్పటికే ఈ కేసులో విచారణకు హాజరు కావాలని నటుడు ప్రకాశ్ రాజ్తో పాటు విజయ్ దేవరకొండ రానా,పలువురు నటులకు ఈడీ అధికారులు నోటీసులు పంపింది. ఈ నోటీసులలో భాగంగా ఇప్పటికే ప్రకాశ్ రాజ్తో పాటు విజయ్ దేవరకొండ ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. ఇక ఈ విచారణలో భాగంగా తాజాగా రానా కూడా హైదరాబాద్ బషీర్బాగ్లో ఉన్న ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.
Latest News