సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Tue, Aug 05, 2025, 05:51 PM
బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులకు నోటీసులు జారీ చేసిన ఈడీ, సినీ నటుడు విజయ్ దేవరకొండకు కూడా సమన్లు పంపింది. ముందుగా ఆగస్టు 6న విచారణకు హాజరు కావాలని తెలిపిన అధికారులు, ఆయన అభ్యర్థన మేరకు ఆగస్టు 11న విచారణకు రావాలని సూచించారు. కానీ, ఆగస్టు 6నే విజయ దేవరకొండ ఈడీ విచారణకు హాజరవుతారని సమాచారం.
Latest News