సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Tue, Aug 05, 2025, 03:39 PM
ఫిల్మ్ ఫెడరేషన్తో ఏర్పడిన వివాదానికి పరిష్కారం దొరకాలని కోరుకుంటూ టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు ఈ సాయంత్రం మెగాస్టార్ చిరంజీవిని కలవనున్నారు. మధ్యవర్తిత్వం వహించాలని ఆయనను అభ్యర్థించనున్నారు. ఫెడరేషన్కు నోటీసులు పంపిన పీపుల్స్ మీడియా సంస్థ, షూటింగ్లను అడ్డుకుంటే కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని హెచ్చరించింది. ఇకపై ఇలాంటి చర్యలకు బాధ్యత వహించాల్సి వస్తుందని స్పష్టం చేసింది.
Latest News