తాళ్లపల్లి గ్రామంలో అంకిని యశోద భారీ మెజారిటీతో సర్పంచ్గా చరిత్ర సృష్టి
Fri, Dec 12, 2025, 11:03 AM
|
|
by Suryaa Desk | Fri, Dec 12, 2025, 11:33 AM
TG: పంచాయతీ ఎన్నికల వేళ మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గూడూరు మండలం దామరవంచ శివారులోని హట్యతండాలో ఓ వ్యక్తి తన తండ్రిని కిరాతకంగా హత్య చేశాడు. పంచాయతీ ఎన్నికల కోసం ధారావత్ కృష్ణ హైదరాబాద్ నుండి ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలోనే మద్యం మత్తులో తన తండ్రి ధారావత్ నందిరాం నాయక్ ను రోకలిబండతో కొట్టి చంపేశాడు. గురువారం ఇద్దరూ ఎన్నికల్లో ఓటు వేశారు. ఆ తరువాత మద్యం మత్తులో గొడవపడటంతో ఈ దారుణం జరిగినట్లు తెలుస్తోంది.