తాళ్లపల్లి గ్రామంలో అంకిని యశోద భారీ మెజారిటీతో సర్పంచ్గా చరిత్ర సృష్టి
Fri, Dec 12, 2025, 11:03 AM
|
|
by Suryaa Desk | Fri, Dec 12, 2025, 10:20 AM
తెలంగాణపై చలి పులి పంజా విసురుతోంది. ఈ మేరకు రానున్న రెండు మూడు రోజులు రాష్ట్రంలో చలి తీవ్రత అధికంగా ఉంటుందని HYD వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 - 4 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని తెలిపింది. మరీ ముఖ్యంగా ఉదయం, రాత్రి వేళల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. గత కొన్ని రోజుల నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోవడంతో రాష్ట్రం అంతటా చలి తీవ్రత విపరీతంగా పెరిగిందని తెలిపింది.