|
|
by Suryaa Desk | Wed, Dec 10, 2025, 04:05 PM
హైదరాబాద్లో మరోసారి ఈడీ సోదాలు చేసింది. భువన తేజ రియల్ ఎస్టేట్స్ ఇన్ఫ్రా కంపెనీల్లో తనిఖీలు చేపట్టింది. ప్రీలాంచ్ పేరుతో రూ.70 కోట్లకు పైగా భువన తేజ ఇన్ఫ్రా వసూలు చేసినట్లు గుర్తించారు. ఇప్పటికే హైదరాబాద్ సీసీఎస్లో భువన తేజపై కేసు నమోదు అయింది. సీసీఎస్లో కేసు ఆధారంగా ఈడీ అధికారులు విచారణ చేపట్టారు.