![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 10, 2025, 07:40 PM
గురు పౌర్ణమిని పురస్కరించుకొని 10వ తరగతి 2024-25 విద్యా సంవత్సరంలో ఉత్తమ ఫలితాలు సాధించిన దేవరకద్ర ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల జిహెచ్ఎం నాగేంద్రమ్మను పీఆర్టీయూ టీఎస్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నాగేంద్రమ్మ మాట్లాడుతూ ఈవిద్యా సంవత్సరం 10వ తరగతిలో మరింత మెరుగైన ఫలితాలు సాధించి జిల్లా స్థాయిలో ప్రతిభను చాటుతామని అన్నారు. విద్యాభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్న ఉపాధ్యాయులను అభినందించారు.