దేవాలయ నిర్మాణానికి లక్ష 50 వేల రూపాయల విరాళం అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్
Wed, Jun 25, 2025, 08:47 PM
![]() |
![]() |
by Suryaa Desk | Tue, May 20, 2025, 09:04 PM
సాగునీటి కాలువలపై ,ప్రాజెక్టుల నిర్మాణంపై హైదరాబాద్ లో నీటిపారుదల శాఖ మంత్రివర్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సమక్షంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య గారు,భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు,తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సమేల్ గారు,సంబంధిత అధికారులు పాల్గొన్నారు.బునాదిగాని కాలువ,తుర్కపల్లి మండలంలోని గంధమల్ల ప్రాజెక్టుపై పలు విషయాలు అధికారులతో చర్చించారు.తొందరలోనే గంధమల్ల ప్రాజెక్టు నిర్మాణం కోసం శంకుస్థాపన కార్యక్రమానికి సన్నాహకలు జరుగుతున్నాయన్నారు.బునాదిగాని కాలువ నిర్మాణం పనులు పై చర్చించారు.