చంద్రబాబు చాలా కాలం తర్వాత తెలంగాణ పార్టీ వ్యవహారాలపై ప్రత్యేకంగా దృష్టి
Wed, Oct 08, 2025, 06:12 AM
![]() |
![]() |
by Suryaa Desk | Sun, Jul 06, 2025, 08:09 PM
సమాజంలో అత్యంత వెనుకబడిన చెంచుల దశాబ్దాల సొంత ఇండ్ల కలను రేవంత్ సర్కార్ నెరవేర్చనుంది. ఈ మేరకు ప్రభుత్వం వారికి 13,266 ఇందిరమ్మ ఇళ్లు కేటాయించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. మొదటి విడతలో భాగంగా రేపు అచ్చంపేటలోని మున్ననూర్లో జరిగే కార్యక్రమంలో చెంచులకు ఇళ్ల మంజూరు పత్రాలను అందించనున్నారు. గవర్నర్ జిష్ణుదేవ్, సీఎం రేవంత్ సూచనలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.