ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Tue, Oct 07, 2025, 02:03 PM
TG: సిద్దిపేటలోని గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న ఒక విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన పాఠశాలలో కలకలం రేపింది. విద్యార్థి మృతికి గల కారణాలపై విచారణ జరుగుతోంది. 'సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.