ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Tue, Oct 07, 2025, 02:01 PM
ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. సోమవారం రూరల్ మండలంలోని బండ గూడ గ్రామ శివారులో వాగు ఉప్పొంగడంతో మూడు ట్రాక్టర్లు బోల్తా పడ్డాయి. వాగు దాటుతుండగా ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో ఈ ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు, డ్రైవర్లు, కూలీలు వెంటనే అప్రమత్తమై సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది.