ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Mon, Oct 06, 2025, 06:03 PM
గచ్చిబౌలి నానక్ రామ్ గూడాలోని కృతుంగ హోటల్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కస్టమర్ ఆర్డర్ చేసిన రాగి ముద్దలో బొద్దింక ప్రత్యక్షం కావడంతో వినియోగదారుడు తీవ్ర షాక్కు గురయ్యాడు. ఈ విషయంపై హోటల్ సిబ్బందిని ప్రశ్నించగా, వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్లు సమాచారం. హోటల్ కిచెన్ పరిసరాలు అత్యంత దారుణంగా, అపరిశుభ్రంగా, దుర్వాసన వెదజల్లుతున్నాయని కస్టమర్లు ఆరోపించారు. ఈ ఘటనపై స్థానికంగా తీవ్ర చర్చ జరుగుతోంది.