ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Tue, Oct 07, 2025, 03:36 PM
హైదరాబాద్లోని అమీర్పేట్ పరిధిలోని సనత్నగర్ ఉదయ నగర్ కాలనీలో జరిగిన నూతన గృహప్రవేశ వేడుకల్లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. బిల్డింగ్ మీద ఆడుకుంటున్న శ్రీరాములు కూతురు, 8 ఏళ్ల మేఘన, డెకరేషన్ లైట్ల వైర్లు తగిలి కరెంట్ షాక్కు గురైంది. వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.