ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Wed, Oct 08, 2025, 12:01 PM
జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, జిల్లాలోని 9 పిఎంశ్రీ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ రియాలిటీ (ఏఆర్) మరియు వర్చువల్ రియాలిటీ (వీఆర్) ద్వారా విద్యార్థులకు బోధన అందించనున్నారు. తెల్లాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు ఈ మేరకు శిక్షణ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఒక్కో పాఠశాలకు 10 లక్షల రూపాయల విలువైన పరికరాలు అందించినట్లు తెలిపారు. ఈ నూతన సాంకేతికతతో విద్యార్థులకు మరింత మెరుగైన బోధన అందుతుందని ఆయన పేర్కొన్నారు.