ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Tue, Jun 17, 2025, 10:45 AM
మేడ్చల్ జిల్లా జర్నలిస్టుల సేవలను గుర్తించి, వారి కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించే లక్ష్యంతో మేడ్చల్ మల్కాజిగిరి DEO విజయ్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2025-26 విద్యా సంవత్సరానికి జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ అందజేసేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రాయితీ అన్ని ప్రైవేట్ పాఠశాలలకు వర్తిస్తుందని, ఆయా పాఠశాల యాజమాన్యాలు వెంటనే ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని ఆదేశించారు.