![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jun 09, 2025, 02:59 PM
కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పినపాక తహసిల్దార్ కార్యాలయం వద్ద నాయకులు ధర్నా నిర్వహించారు. అనంతరం తహసిల్దార్ గోపాలకృష్ణకు వినతిపత్రం అందజేశారు. సీతమ్మసాగర్ సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లా రైతాంగానికి సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు జరిగి పదహారు నెలలు గడుస్తున్న ఇచ్చిన హామీలు అమలు చేయాలని విమర్శించారు.