![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jun 09, 2025, 03:29 PM
షాద్ నగర్ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో షాద్ నగర్ చౌరస్తాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, స్థానిక ఎమ్మెల్యే శంకర్ కు ముదిరాజుల ధన్యవాదాలు తెలిపారు. మక్తల్ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి ముదిరాజుకు ఇచ్చిన మాట ప్రకారం ముదిరాజులకు మంత్రివర్గంలో స్థానం కల్పించినందుకు షాద్ నగర్ ముదిరాజ్ సంఘం సభ్యులు షాద్ నగర్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.